షాక్.. ఏపీలో ప్రభుత్వ ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా..

Jul 7, 2020, 2:23 PM IST

జులై 8న జరగాల్సిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా వేస్తున్నట్టు ఏపీ ముఖ్యమంత్ర వైఎస్ జగన్ తెలిపారు. కొంతమంది టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లడం వల్లే ఈ ఆలస్యం అని అన్నారు. న్యాయంగా చేసే పనికి దేవుడి ఆశీర్వాదాలుంటాయని, ధర్మం గెలుస్తుందని అన్నారు. ఆగస్ట్ 15న ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్టుగా 30 లక్షల మంది పేదలకు కూడా స్వతంత్ర్యం వస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నట్టుగా తెలిపారు.