జగన్ సంక్షేమం పేరిట రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారు ... మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు

Nov 11, 2020, 3:49 PM IST

కరోనా పోరాట యోధుల  కొరకుకేంద్రం 7 వేల కోట్లు నిధులు మంజూరు చేసింది అని తెలిపారు. తొమ్మిది నెలలుగా కరోనా ఎదుర్కోవడానికి వైద్య సిబ్బంది ప్రాణాలకు తెగించి సేవలందించారని వారందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను అని మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు  అన్నారు.