అద్దె కట్టడంలేదని... సచివాలయానికి తాళం వేసిన ఇంటి యజమాని

Mar 2, 2021, 12:10 PM IST

గుంటూరు జిల్లా గురజాల నగర పంచాయతీ మాడుగుల రోడ్లో గల సచివాలయానికి తాళం పడింది.  గత ఆరు నెలలుగా అద్దె చెల్లించడం లేదంటూ ఇంటి యాజమాని సచివాలయానికి తాళం వేశారు. దీంతో సచివాలయ సిబ్బంది బయటే కూర్చోవాల్పిన పరిస్థితి ఏర్పడింది.