వరద ముంపు ప్రాంతాలలో పర్యటించిన హోంమంత్రి మేకతోటి సుచరిత

Oct 17, 2020, 2:32 PM IST

వేమూరు, తెనాలి నియోజకవర్గాల లోని ముంపు ప్రాంతాల లో  హోంమంత్రి మేకతోటి సుచరిత పర్యటించారు.బొమ్మువాని పాలెం, చెలుమూరు, కొల్లిమర్ల, ఈపూరు, కొల్లూరు, వెలటూరు గ్రామాల్లోని ముంపు ప్రాంతాలను  పరిశీలించారు .