video: చిగురించిన ఆశలు : ఎట్టకేలకూ దొరికిన బోటు ఆచూకీ

Oct 18, 2019, 11:45 AM IST

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరులో మునిగిన బోటు ఆచూకీ లభ్యమైంది. బోటును వెలికి తీసేందుకు చేసిన ప్రయత్నాల్లో యాంకర్​కు చిక్కిన బోటు ఇనుప రెయిలింగ్​ను ధర్మాడి సత్యం బృందం ఒడ్డుకు తీసుకువచ్చింది.అయితే బోటు ఒడ్డుకు చేరేందుకు మరో రెండ్రోజులు పడుతుందని బృంద సభ్యులు తెలిపారు. బోటులో 13 మృతదేహాలున్నట్లు అధికారులు తెలిపారు.