ఆడపడుచులకు మాగంటి బాబు చేసాయం...ముగ్గుల్లో రంగులు నింపి...

Jan 14, 2020, 12:38 PM IST

టీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబు భోగి సంబరాల్లో పాల్గొన్నారు. మందడంలో రాజధాని నిరసన భోగిమంటలు వేయడానికి వచ్చిన మాగంటి బాబు మహిళలు వేస్తున్న రంగవల్లుల దగ్గర కాసేపు ఆగారు. వారు వేసిన రంగవల్లుల్లో రంగులు నింపి సరదా పడ్డారు.