అంట్లు తోమే సబ్బుల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

Feb 22, 2020, 1:25 PM IST

గన్నవరం మండలం సూరంపల్లి ఇండస్ట్రీయల్ ఏరియాలో అగ్ని ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో అంట్లు తోమే సబ్బు  లైమ్ ఫ్రెష్ తయారీ గోడౌన్  అగ్నిప్రమాదం జరిగింది. మంటలు పెద్ద ఎత్తున్న ఎగిసిపడ్డాయి. అగ్నిమాపకదళం మంటల్ని అదుపుచేసే పనిలో ఉన్నారు. అయితే ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.