హీరోయిన్ అయ్యాక ఆరేళ్లకు సోనాలి బింద్రే టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన మురారీ సూపర్ హిట్. ఇంద్ర, ఖడ్గం, మన్మధుడు ఇలా వరుస హిట్స్ ఇచ్చింది. 2004లో విడుదలైన శంకర్ దాదా ఎంబిబిఎస్ చిత్రం తర్వాత ఆమెకు తెలుగులో నటించలేదు.