గుంటూరు చేపల మార్కెట్లో అగ్నిప్రమాదం..

Nov 21, 2020, 11:40 AM IST


గుంటూరు చేపల మార్కెట్ కాంప్లెక్స్ లో శనివారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సూర్య సెల్ పాయింట్ పూర్తిగా కాలిపోయింది. పలు షాపుల్లోని సామాగ్ని పూర్తగా కాలిపోయాయి.