రాజధాని కోసం : బైకులు, ట్రాక్టర్లతో ర్యాలీగా..గుడికి....

Feb 15, 2020, 3:28 PM IST

అమరావతి దీక్షలో భాగంగా గుంటూరు జిల్లా తాడికొండ రైతులు వెంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అడ్డ రోడ్డు సెంటర్ నుండి అనంతరం మీసాల వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు బైకులు, ట్రాక్టర్లతో ర్యాలీగా వెళ్లి  ప్రతేక  పూజలు చేశారు.