విధ్యుత్ మీటర్లు బిగించటానికి వచ్చిన అధికారులను అడ్డుకున్న రైతులు

Sep 20, 2020, 5:21 PM IST

అనంతపురం జిల్లా లో వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించేందుకు విద్యుత్ శాఖ అధికారులను అడ్డుకున్న రైతులు . మీటర్లు బిగింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పొలంలో బైఠాయించిన మర్తాడు గ్రామ రైతులు . మేము ఏపార్టీకి చెందిన వాళ్ళము కాదు కేవలం రైతులము అని అధికారులతో విన్నవించారు.