మహిళా రైతులను అవమానించిన వ్యక్తిని అరెస్టు చేయకుండా మాపై కేసులు పెట్టారంటూ ఆందోళన

Oct 18, 2020, 3:36 PM IST

మహిళా రైతులను అవమానించిన వ్యక్తిని అరెస్టు చేయకపోగా తిరిగి తమ పైన కేసులు పెట్టారంటూ ఆందోళన చేపట్టిన రాజధాని రైతులు.  తుల్లూరు రైతు దీక్షా శిబిరం నుండి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా  వెళ్లి నిరసనగా నినాదాలు చేసిన రైతులు.