వైఎస్ జగన్ : పిల్లలకు ఇంగ్లీషు లగ్జరీ కాదు..నేటి అవసరం...

Feb 5, 2020, 12:32 PM IST

ది హిందూ ఎడ్యుకేషన్ సమ్మిట్ లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లీష్ ద్వారానే పోటీ ప్రపంచంలో నెగ్గుకు రాగలమని ఆయన అన్నారు. తాను రాష్ట్రానికి తండ్రి వంటివాడినని, ఒక తండ్రి పిల్లలను ఇంగ్లీష్ మీడియంలోనే చేర్పించాలని అనుకుంటాడని ఇంగ్లీష్ మీడియం లగ్జరీ కాదని, అవసరమని ఆయన అన్నారు.