సీఎం జగన్మోహన రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేసి నేటికీ మూడు సంవత్సరాలు --వుండవల్లి శ్రీదేవి

Nov 6, 2020, 7:42 PM IST


ఈ  సందర్భంగా  ప్రజలతో నాడు- ప్రజల కోసం నేడు పేరుతో  తాడికొండ  నియోజకవర్గంలో శాసన సభ్యులు డాక్టర్ వుండవల్లి శ్రీదేవి గారు సంఘీభావ పాదయాత్ర చేశారు. తాడికొండ మండలం  బండారుపల్లి గ్రామ ఎస్సి కాలనీ  నుంచి తొలిరోజు పాదయాత్రను ప్రారంభించారు
గ్రామంలో  ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాలు అందాయా..లేదా. అంటూ ప్రతి ఒక్కరిని అడిగి తెలుసు కున్నారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే  శ్రీదేవి గారు మాట్లాడుతూ  సీఎం జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఏడాదిన్నరలో 90శాతం పూర్తి చేశారన్నారు.