Nov 16, 2020, 4:32 PM IST
దుబ్బాకలో బీజేపీ అనూహ్య విజయం ఆ పార్టీలో నూతన ఉత్సాహాన్ని నింపింది. అధికారంలో ఉన్న తెరాసను తన కంచుకోటలో మట్టికరిపించి గెలుపు జెండా ఎగురవేయడం అంత మామూలు విషయం కాదు. దీంతో బీజేపీలో సహజంగానే కొత్త జోష్ ఒచ్చింది. ఇదే జోష్ ను ఆంధ్రప్రదేశ్ లో కూడా కొనసాగించాలని భావిస్తుంది.