గాంధీజీ వర్థంతి : క్యాంప్ ఆఫీసులో నివాళులర్పించిన జగన్

Jan 30, 2020, 3:39 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గాంధీ పటానికి పూలు సమర్పించి నివాళులు అర్పించారు. జనవరి 30 గాంధీ వర్థంతి సందర్భంగా క్యాంప్ ఆఫీసులో గాంధీ చిత్రపటాన్ని పెట్టి నివాళులు అర్పించారు.