May 7, 2020, 1:09 PM IST
విశాఖపట్నంలో ఎల్జీ పాలీమర్స్ లో గ్యాస్ లీక్ బాధితులను పరామర్శించేందుకు ఏపీ సీఎం జగన్ విశాఖకు చేరుకున్నారు. ఈ ఘట దురదృష్టం అని వైఎస్ జగన్ అన్నారు. పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు. బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని, దీనికి బాద్యూలైన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.