కోవిద్ 19 అలర్ట్.. ఏపీ సచివాలయంలో కొనసాగుతున్న శానిటైజేషన్..

Jun 2, 2020, 10:28 AM IST

ఏపీ సచివాలయ ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావడంతో హైఅలర్ట్ ప్రకటించారు.  3,4 బ్లాకుల్లో పనిచేసే ఉద్యోగులు ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడంతో ఆ బ్లాకుల్లోకి ఎంట్రీ నిషేధించారు. అంతేకాుద సచివాలయంలోని అన్ని బ్లాకులను శానిటైజ్ చేసి, బ్లీచింగ్ పౌడర్ చల్లతున్నారు. డీఈ కల్యాణ్ రావు, ఏఈ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఈ శానిటైజేషన్ పనులు నడుస్తున్నాయి.