Oct 7, 2020, 4:06 PM IST
మంత్రుల వ్యవహారశైలితో చేతలకు, నోటికి పూర్తిగా తేడా కనబడుతోంది. స్థాయిని మరచి దిగజారి మాట్లాడుతున్నవాటిని ప్రజలు అసహ్యించుకుంటున్నారని మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి విమర్శించారు. మంత్రులు పూర్తిగా అవినీతిలో మునుగుతున్నారని ఆయన ఆరోపించారు.