Agency Bandh : అడవి హక్కు మాదే...నినదించిన గిరిజనులు...

Jan 6, 2020, 3:07 PM IST

ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో 1/70 చట్టం , పిసా, జి.ఓ. నెంబర్ 3 , అడవి హక్కు చటాన్ని పట్టిష్ఠంగా అమలు చేయాలని, అక్రమ కట్టడాలు ప్రభుత్వమే స్వయంగా కూల్చాలని గిరిజన
JAC మన్యం బందుకు పిలుపునిచ్చింది. దీంట్లో భాగంగా బందును జయప్రదం చేయాలని కోరుతూ చింతపల్లి హనుమాన్ కూడలి వద్ద రహదారికి అడ్డంగా వాహనాలు నిలిపి, జేఏసీ
నాయకులు నిరసనలు తెలిపారు. బందు నేపథ్యంలో హనుమాన్ జంక్షన్ వద్ద పోలీసు బందోబస్తు  ఏర్పాటు చేశారు.