ఏసీబీ దాడులు : తహసిల్దార్ ఆఫీసులో అవినీతి చేప

Jan 25, 2020, 8:22 AM IST

క్రిష్ణా జిల్లాలో ఓ అవినీతి అధికారి పట్టుబడ్డాడు. కృష్ణా జిల్లా, అవనిగడ్ తహశీల్దార్ పై ఎసీబీ అధికారులు దాడులు జరిపారు. అక్రమంగా దాచిన నగదును స్వాధీనం చేసుకున్నారు.