వివాహేతర సంబంధం: మహిళను స్తంభానికి కట్టేసి కొట్టారు

Published : Aug 13, 2018, 12:50 PM ISTUpdated : Sep 09, 2018, 12:22 PM IST
వివాహేతర సంబంధం: మహిళను  స్తంభానికి కట్టేసి కొట్టారు

సారాంశం

తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకొందని ఆరోపిస్తూ  ఓ మహిళను  భార్యతో పాటు  ఆమె బంధువులు  చితకబాదారు. దీంతో బాధితురాలు  అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది


తిరుమలగిరి: తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకొందని ఆరోపిస్తూ  ఓ మహిళను  భార్యతో పాటు  ఆమె బంధువులు  చితకబాదారు. దీంతో బాధితురాలు  అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది.  ఈ ఘటన నల్గొండ జిల్లా తిరుమలగిరిలో చోటు చేసుకొంది. 

నల్గొండ జిల్లా తిరుమలగిరి  మండలం సాగర్ మండలం అల్వాల్ లో తన భర్తతో అదే గ్రామానికి చెందిన ఓ మహిళ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోందని  అనుమానంతో  రేణుక, తన బంధువులతో కలిసి  బాధితురాలిని  స్థంభానికి కట్టేసి చితకబాదింది.

ఇవాళ తెల్లవారుజామున  బాధితురాలు ఇంటికి వచ్చిన  నిందితులు  ఆమెను స్థంభానికి కట్టేసి చితకబాదారు.  ఈ దాడులతో  బాధితురాలు స్పృహా కోల్పోయింది.  ఈ విషయం తెలుసుకొన్న గ్రామస్థులు బాధితురాలిని విడిపించారు.  

స్థానికులు పోలీసులకు సమాచారాన్ని ఇచ్చారు. ఈ సమాచారం మేరకు  పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొన్నారు.  దీంతో నిందితులు పారిపోయారు.  బాధితురాలిని  చికిత్స నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై  బాధితురాలి ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ వార్తలు చదవండి

అందంగా ఉన్నావు.. నువ్వంటే నాకిష్టం.. : ఎస్ఐ లైంగిక వేధింపులు

రైలు బోగీల్లోనే శృంగారం, పట్టించుకోని అధికారులు

అల్లుడితో అత్త అఫైర్: అడ్డు చెప్పిన కొడుకును చంపించిన తల్లి

వివాహేతర సంబంధం: ప్రశ్నించిన భర్తకు షాకిచ్చిన భార్య

ట్విస్ట్: అందమైన భార్యను చూస్తున్నారని భర్త చేసిన పనికి షాకైన వైఫ్

 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ