జగన్ జనంతో వూగిన విజయవాడ వంతెన ? ( వీడియో )

Published : Apr 14, 2018, 11:18 AM IST
జగన్ జనంతో వూగిన విజయవాడ వంతెన ? ( వీడియో )

సారాంశం

భారీ సంఖ్యలో అనుచరులతో అభిమానులతో ఈ రోజు కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది.

భారీ సంఖ్యలో అనుచరులతో అభిమానులతో  ఈ రోజు కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది. అయితే, విజయవాడ వంతెన మీద వెళుతున్నపుడు జనం తొక్కడికి వంతెన ఊగిందని చెబుతున్నారు. తృటిలో పెను ప్రమాదం తప్పిందని చెబుతున్నారు. యాత్ర చేస్తున్న జగన్ కూడా రెండు నిమిషాలు నిలిచిపోయారు. ఎంజరుగుతుందో తెలియక కంగారు బోత్సా సత్యనారాయణ కారెక్కారు. వివరాలు అందాల్సి ఉంది.

 

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu