క్షణం ఆలస్యమై ఉంటే ఏం జరిగేదో వణుకు పుట్టించే (వీడియో)

Published : May 23, 2018, 11:39 AM IST
క్షణం ఆలస్యమై ఉంటే ఏం జరిగేదో వణుకు పుట్టించే (వీడియో)

సారాంశం

వణుకు పుట్టించే (వీడియో)

మయూర్‌ పటేల్‌ అనే 21 ఏళ్ల యువకుడు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.శాస్త్రినగర్‌ మెట్రో స్టేషన్‌లో మయూర్‌ పటేల్‌ ఒక ప్లాట్‌ఫాం నుంచి మరో ప్లాట్‌ఫామ్‌కు వెళ్లేందుకు ఆగి ఉన్న రైలు ముందు నుంచి ట్రాక్‌ దాటడానికి ప్రయత్నించాడు. సరిగ్గా అదే సమయంలో రైలు కదలడంతో ఒక్కసారిగా భయంతో వణికిపోయాడు.

అప్రమత్తమై పైలట్ వెంటనే రైలును ఆపడంతో మయూర్‌ ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో మయూర్‌కి జరిమానా విధించడంతో ఎందుకిలా చేశావంటూ ప్రశ్నించారు అధికారులు. ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. 

 

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu