ఆకాశంలో... పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

By Arun Kumar PFirst Published Oct 8, 2020, 11:22 AM IST
Highlights

ఇండిగో ప్లైట్ గాల్లో వుండగానే ఓ మహిళ ప్రసవించి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. 

న్యూడిల్లీ: నిండు గర్భంతో డిల్లీ నుండి బెంగళూరుకు వెళుతున్న ఓ మహిళ గాల్లోనే బిడ్డకు జన్మనిచ్చింది. ఇండిగో ప్లైట్ గాల్లో వుండగానే బుధవారం సాయంత్రం 6:30 కి మహిళ ప్రసవించినట్లు అధికారులు తెలిపారు. 

Baby boy born in flight on Delhi-Bangalore flight at 6:10pm.

So proud of
🥰🥰🥰🥰🥰 pic.twitter.com/KqBuX84lBN

— Gp Capt Christopher (Retd) (@bcchristopher)

ఈ విషయం ఇండిగో సంస్థకు సంబంధించిన అధికారులు కూడా స్పందించారు. ''డిల్లీ నుండి బెంగళూరు బయలుదేరిన ఇండిగో6ఈ ఫ్లైట్ లో మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది'' అని అన్నారు. 
 

click me!