అయితే, భోజనం చేయకుండా మానేయడం మాత్రం ఆరోగ్యకరమైనది కాదు, ముఖ్యంగా గర్భం దాల్చిన మొదటి మూడు, నాలుగు నెలల్లో ఆహారం చాలా మంచిగా తీసుకోవాలి. శిశువు ముఖ్యమైన అవయవాలు ఏర్పడటానికి, అభివృద్ధి చెందడానికి ఇది చాలా కీలకమైన సమయం. కాబట్టి.. పోషకాహారం కచ్చితంగా తీసుకోవాలి.