ఇంటర్మీడియట్ పరీక్షలు వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరగనున్నాయి.
ఫస్ట్ ఇయర్ పరీక్షలు: ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభమవుతాయి.
సెకండ్ ఇయర్ పరీక్షలు: ఫిబ్రవరి 26 నుంచి మొదలు కానున్నాయి.
ప్రాక్టికల్ పరీక్షలు: జనవరి చివరి వారంలో ప్రారంభమై, ఫిబ్రవరి మొదటి వారంలో ముగుస్తాయి.
ఈ షెడ్యూల్కు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. అలాగే, నవంబర్ 1 నుంచే విద్యార్థులు పరీక్షల ఫీజులను ఆన్లైన్లో చెల్లించవచ్చు.