హైదరాబాద్ చుట్టూ ఉన్న అవుటర్ రింగ్ రోడ్డు పరిధిలోని కొన్ని పురపాలికలను జీహెచ్ఎంసీలో విలీనం చేయనున్నారు. దీంతో మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని మున్సిపాలిటీలు హైదరాబాద్లో విలీనం కానున్నాయి. జిల్లావారీగా చూస్తే..
మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా : బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్నగర్, నిజాంపేట్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, మేడ్చల్, తూముకుంట, కొంపల్లి, దుండిగల్
రంగారెడ్డి జిల్లా: బడంగ్పేట్, బండ్లగూడ జాగీర్, మీర్పేట్, పెద్ద అంబర్పేట్, జల్పల్లి, శంషాబాద్, తుర్కయాంజాల్, నార్సింగి, మణికొండ, ఆదిభట్ల, తుక్కుగూడ
సంగారెడ్డి జిల్లా: బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్