దుమ్మురేపుతున్న భారత పారా అథ్లెట్లు... 24 గంటల్లో ఏడు మెడల్స్...
First Published Aug 30, 2021, 9:41 AM ISTటోక్యో పారాలింపిక్స్ 2020లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. టోక్యో ఒలింపిక్స్లో భారత అథ్లెట్లు మొత్తంగా ఏడు పతకాలు సాధిస్తే, పారాలింపిక్స్లో 24 గంటల్లోనే ఏడు పతకాలు రావడం విశేషం... పారాలింపిక్స్ చరిత్రలో భారత జట్టుకి ఇదే అత్యుత్తమ ప్రదర్శన...