మే 4న రెజ్లర్ హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న సుశీల్ కుమార్, 19 రోజుల పాటు పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరిగాడు. ఎట్టకేలకు మే 23న అతన్ని ముడ్కా ఏరియాలో అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు.
మే 4న రెజ్లర్ హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న సుశీల్ కుమార్, 19 రోజుల పాటు పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరిగాడు. ఎట్టకేలకు మే 23న అతన్ని ముడ్కా ఏరియాలో అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు.