గ్రూప్ బీ లో కోహ్లీ, రోహిత్లతో పాటు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ వంటి 11 మంది ఆటగాళ్లు ఉన్నారు.
గ్రూప్ బీ: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, మహ్మద్ సిరాజ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్.
గ్రూప్ సీ: ఈ కేటగిరీలో యువ ఆటగాళ్లకు పెద్దపీట వేశారు. అక్షర్ పటేల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శివం దూబే, సంజూ శాంసన్, అర్ష్దీప్ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ వంటి 16 మంది ఇందులో ఉన్నారు.