ప్రస్తుతం అంటీలియా విలువ సుమారు రూ. 15,000 కోట్ల నుంచి రూ. 17,400 కోట్ల మధ్యగా అంచనా వేస్తున్నారు.
ఆ సమయంలో నిపుణుల అంచనా ప్రకారం ఇదే స్థాయి, ఇదే పరిమాణంలో భవనం 2026లో నిర్మిస్తే ఖర్చు 4.6 బిలియన్ డాలర్లు లేదా దాదాపు రూ. 38,000 కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇంత భారీగా ఖర్చు పెరగడానికి కారణాలు:
* ముంబైలో భూమి ధరలు భారీగా పెరగడం
* కార్మిక వ్యయాలు పెరగడం
* స్టీల్, సిమెంట్, దిగుమతి మార్బుల్ ధరలు పెరగడం
* ఆధునిక ఇంజినీరింగ్ ప్రమాణాలు మరింత కఠినంగా మారడం