ఈ క్రమంలోనే ప్రభుత్వం, ప్రజలు తమ విధిని నిర్వర్తించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ.. భారతీయులు పాటించాల్సిన 11 తీర్మానాలు ప్రకటించారు. అవి:
1. ప్రభుత్వం, ప్రజలు తమ విధిని నిర్వర్తించాలి.
2. అవినీతిని సహించకూడదు.
3. చట్టం అమలు పట్ల ప్రజలు గర్వపడాలి.
4. స్లేవరీ మైండ్సెట్ నుండి బయటపడాలి.
5. రాజకీయాల్లో బంధుప్రీతి తొలగిపోతుంది.
6. రాజ్యాంగాన్ని గౌరవించడం.
7. రిజర్వేషన్లు లాక్కోకూడదు. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఉండకూడదు.
8. మహిళలు అభివృద్ధిలో ముందుండాలి.
9. రాజ్య సే రాష్ట్ర కా వికాస్
10. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్
11. సబ్కా సాత్ సబ్కా వికాస్.