Pahalgam Terror Attack: చేతిలో ఏకే47తో.. బయటకు వచ్చిన జమ్ముకశ్మీర్ కాల్పుల ఉగ్రవాది ఫొటో.
జమ్మూకశ్మీర్ పహల్గామ్లో జరిగిన కాల్పలపై యావత్ దేశం ఆగ్రహంగా ఉంది. ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఉగ్రదాడికి సంబంధించి అధికారులు కూడా దర్యాప్తును వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే ఎప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ మొదలు హోం మంత్రి అతిత్షా వరకు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.