మోదీకి చెప్తే ఇలాగే ఉంటుంది.
పహల్గామ్ ఉగ్రదాడుల సమయంలో తన భర్తతో పాటు తనను కూడా చంపేయమని చెప్పిన ఓ మహిళతో ఉగ్రవాదులు వెళ్లి మోదీకి చెప్పు అన్న మాట వైరల్గా మారిన విషయం తెలిసిందే. దీనిని బేస్ చేసుకొని మీమర్స్ ఒక ఫొటోను క్రియేట్ చేశారు. నేను మోదీకి చెప్పాను అని ఓ మహిళ చెప్తున్నట్లున్న ఫొటోను నెట్టింట వైరల్ చేశారు. ఉగ్రవాదులపైకి రాకెట్లు దూసుకెళ్తున్న వివరాలను ఈ ఫొటోలో చూపించారు.