సీపీఐ (మావోయిస్టు) మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్ స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి అనంత్ ఓ ప్రకటన విడుదల చేశారు. తమ జోన్కు చెందిన దళాలు జనవరి 1, 2026 నుంచి ఆయుధాలు విడిచిపెట్టి సాధారణ జీవితంలోకి అడుగుపెడతారని ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని అనంత్ లేఖల రూపంలో, ఆడియో సందేశాల ద్వారా ప్రభుత్వాలకు పంపించారు.