విటమిన్ డి లోపం ఉన్నవారు తమ రోజు వారి ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలను, జున్ను, పాలు, గుడ్లు వంటిని చేర్చుకోవాలి. చలికాలంలో ప్రతి రోజూ ఉదయం పూట సుమారుగా రెండు గంటల సేపు ఎండలో ఉండాలి. అదే ఎండాకాలమైతే ఒక 20 నిమిషాలు కూర్చుంటే చాలు. దీనివల్ల మీ బాడీకి కావాల్సిన విటమిన్ డి అందుతుంది.