శీతాకాలంలో దగ్గు, జ్వరం, జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్స్ తో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలు రావడం సర్వ సాధారణం. ముఖ్యంగా ఈ సీజన్ లో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. రోగ నిరోధక శక్తి తగ్గితే ఎన్నో రోగాలు, ఇతర అంటువ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలను ఎక్కువగా తింటూ ఉండాలి. ఈ సీజన్ లో రోజూ ఒక నారింజ పండును తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. అవేంటంటే..