2. ఒక గిన్నె తీసుకుని అందులో ఒక చెంచా శనగపిండి, బియ్యప్పిండి, బాదంపొడిని వేసి కలపండి. తర్వాత దీనిలో కొంచెం పెరుగును వేసి బాగా మిక్స్ చేయండి. ప్యాక్ రెడీ అయిన తర్వాత ముఖానికి, మెడకు బాగా అప్లై చేయండి. ఇది ఆరిన తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోండి. ముఖంపై మొటిమలను తొలగించడానికి ఈ ప్యాక్ అద్బుతంగా సహాయపడుతుంది.