ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ భారతదేశంలోని అత్యంత ఖరీదైన, ప్రతిష్టాత్మకమైన పాఠశాల. దాదాపు సెలబ్రెటీల పిల్లలు అందరూ ఈ స్కూల్లోనే చదువుతూ ఉంటారు. ఐశ్వర్యరాయ్ బచ్చన్ కుమార్తె ఆరాధ్య బచ్చన్, షారూఖ్ ఖాన్ కొడుకు అబ్రామ్ ఖాన్, కరీనా కపూర్ కొడుకు తైమూర్ అలీ ఖాన్ కూడా ఇదే స్కూల్లో చదువుతున్నారు.
26
స్కూల్ ఫుడ్..
భోజనం మెనూ చర్చనీయాంశం
ఉన్నత విద్యకు ప్రసిద్ధి చెందిన ఈ స్కూల్లో అందించే భోజనం కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడి భోజనం గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది.
36
5-స్టార్ హోటల్ మెనూకు ఏమాత్రం తగ్గదు
ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ పిల్లలు మధ్యాహ్న భోజనం, ఉదయం టిఫిన్ అక్కడే తీసుకుంటారు. క్యాంటీన్ మెనూ 5-స్టార్ హోటల్ మెనూకు ఏమాత్రం తగ్గదు.