త్రిపుర రాజధాని అగర్తల ఈశాన్య భారతదేశంలోని అద్భుత నగరం. సాంస్కృతిక వారసత్వం, అద్భుత ప్రకృతి, చారిత్రక ప్రదేశాలతో ప్రత్యేకమైన ప్రయాణ అనుభూతిని అందిస్తుంది. ఈ ప్రాంతంలోని అందమైన టూరిస్ట్ ప్రదేశాల గురించి తెలుసుకుందాం.
28
1. ఉజ్జయంత ప్యాలెస్
త్రిపుర రాజ కుటుంబ నివాసంగా ఉన్న ఈ ప్యాలెస్ ఇప్పుడు రాష్ట్ర చరిత్ర, సంస్కృతిని ప్రదర్శించే మ్యూజియంగా ఉంది. మొఘల్ శైలి తోటలు, దర్బార్ హాల్, అద్భుతమైన నిర్మాణం దీని సొంతం.
38
2. నీర్మహల్ ప్యాలెస్
త్రిపుర 'సరస్సు ప్యాలెస్' గా ప్రసిద్ధి. హిందూ, మొఘల్ శిల్పకళా శైలి, బోట్ రైడ్స్, లైట్ అండ్ సౌండ్ షో తో ఇది పర్యాటకులను ఆకట్టుకుంటుంది.