ఎక్కువ పేస్టు వేసుకోవడం వల్ల నోటిలోని చిగుళ్లు, బుగ్గలపై ప్రభావాన్ని చూపిస్తాయి. అవి ఎర్రగా మారి సెన్సిటివ్ గా అయిపోతాయి.
ఎక్కువ పేస్టు వేసుకున్నప్పుడు ఎక్కువ నొప్పు వస్తుంది. దీంతో ఎక్కువ శుభ్రం చేసుకోకుండా త్వరగా బ్రషింగ్ పూర్తి చేసేస్తాం. దీంతో పళ్లు త్వరగా దెబ్బతింటాయి.
పేస్టులో ఉండే రసాయనాలు కడుపులోకి వెళ్లడం వల్ల వాంతులు, జీర్ణ సమస్యలు రావచ్చు. అందుకే తక్కువ పేస్టు వేసుకొని 2 నిమిషాలు బ్రష్ చేస్తే సరిపోతుంది.