జీర్ణక్రియ
ఉదయాన్నే పరగడుపున నీళ్లను తాగడం వల్ల జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ వాటర్ శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించి మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను ఇస్తుంది. మీకు తరచుగా గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు వస్తే ఉదయాన్నే నీళ్లను తాగితే ఈ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.