వంటివి చేయటం వలన ఈ అజీర్ణ సమస్య వస్తుంది. మనం తిన్న ఆహారాన్ని కాలేయం నుండి విడుదలయ్యే కొన్ని రసాయనాలు జీర్ణమయ్యేలాగా చేస్తాయి. తద్వారా మనిషి శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. జీర్ణవ్యవస్థ సరిగ్గా లేకపోతే గ్యాస్, ఎసిడిటీ,కడుపునొప్పి, విరోచనాలు తదితర సమస్యలు వస్తూ ఉంటాయి.