బొప్పాయి గుజ్జు, నువ్వుల నూనె, పెసర పిండి, పెరుగు: ఒక కప్పులో కొద్దిగా బొప్పాయి గుజ్జు (Papaya pulp), రెండు స్పూన్ ల నువ్వుల నూనె (Sesame oil), ఒక టేబుల్ స్పూన్ పెసరపిండి (Pesarapindi), కొద్దిగా పెరుగు (Yogurt) వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పాదాలకు లేపనంగా రాసి అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా వారానికి రెండు మూడుసార్లు ప్రయత్నిస్తే కాంతివంతమైన పాదాల సౌందర్యం మీ సొంతం.