మృదువైన చర్మం కోసం: ఒక కప్పులో బంగాళాదుంప గుజ్జు (Potato pulp), రెండు స్పూన్ ల ఓట్స్ పొడి (Oatmeal), రెండు స్పూన్ ల పాలు (Milk), కొంచెం తేనె (Honey), కొన్ని చుక్కల ఆలివ్ నూనె (Olive oil) వేసి బాగా కలుపుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేసే చర్మం మృదువుగా మారి అందంగా కనిపిస్తుంది.