ఇప్పుడు ఇందులో పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారంపొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి మసాలా అన్నింటిని బాగా కలుపుకొని (Mix well) ఫ్రై చేసుకోవాలి. మసాలాలన్నీ వేగిన తరువాత చింతపండు పులుసు, ఒక గ్లాస్ నీళ్లు (Water) పోసి మూత పెట్టి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి.