అందరి టార్గెట్ అవినాష్...ఈ వారం ఎలిమినేషన్స్ లో ఆ ఐదుగురు

First Published Dec 1, 2020, 12:41 AM IST


సోమవారం కావడంతో బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఇంటిలో ఉన్న ఏడుగురు సభ్యులు ఒకరినొకరు నామినేట్ చేశుకున్నారు. ఇంటి సభ్యులు  కలర్ ట్యూబ్‌లో ఉన్న రంగు నీళ్లని ఎవర్నైతే నామినేట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ల బౌల్‌లో వేయాలని బిగ్ బాస్ ఆదేశించారు.ప్రతి కంటెస్టెంట్  హౌస్ లోని ఇద్దరు సభ్యులను  నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. .మొదటిగా హారిక అవినాష్ ని నామినేట్ చేసింది. 

ప్రతి కంటెస్టెంట్  హౌస్ లోని ఇద్దరు సభ్యులను  నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. .మొదటిగా హారిక అవినాష్ ని నామినేట్ చేసింది.
undefined
ఇక అవినాష్ ని నామినేట్ చేయాలని కోరగా అఖిల్ బౌల్ లో రంగు పోసి నామినేట్ చేశాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య కొంత వాగ్వాదం నడిచింది. ఆ తరువాత మోనాల్ ని కూడా అవినాష్ నామినేట్ చేసాడు. వాళ్ళిద్దరి బౌల్స్ లో తన మేడలో ఉన్న రంగు నీళ్లను పోసి నామినేట్ చేశాడు.
undefined
ఇక మోనాల్ కూడా అవినాష్ పై కోపం చూపించింది. అవినాష్ ని కారణం చెప్పి నామినేట్ చేసింది. గత వారం స్వాప్ ద్వారా అభిజిత్ ని సేవ్ చేసి, మోనాల్ ని నామినేట్ చేసిన హారికను మోనాల్ రంగు నీళ్లు పోసి నామినేట్ చేయడం జరిగింది. ఆ తరువాత అరియనా మోనాల్ ని నామినేట్ చేసింది. అలాగే తన రెగ్యులర్ శత్రువు సోహైల్ ని కూడా ఆమె నామినేట్ చేశారు.
undefined
ఇక నామినేషన్స్ లో సోహైల్ వంతు రాగా కారణం చెప్పి అవినాష్ ని నామినేట్ చేశాడు. అలాగే అరియనాను కూడా ఆయన నామినేట్ చేయడం జరిగింది. మొత్తంగా ఈ వారానికి గానూ ఐదుగురు నామినేషన్స్ లోకి వచ్చారు.  అభిజిత్, అఖిల్, మోనాల్,హారిక మరియు అవినాష్ ఈ వారానికి నామినేట్ అయ్యారు. వచ్చే వారం ఈ ఐదుగురు నుండి ఒకరు ఎలిమినేట్ కానున్నారు.
undefined
click me!