వేణుమాధవ్ మృతి: గుక్కపట్టి ఏడ్చిన ఉదయభాను, ప్రముఖుల నివాళి
First Published Sep 26, 2019, 4:23 PM ISTప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ బుధవారం అనారోగ్యం కారణంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. వేణుమాధవ్ టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా ఎన్నో చిత్రాల్లో నటించారు. వేణుమాధవ్ మృతితో చిత్ర పరిశ్రమ విషాదం లో ఉంది. సినీ ప్రముఖులంతా వేణుమాధవ్ భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్నారు.