భారత్ జట్టు: అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ, రింకూ సింగ్, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా.
పాకిస్తాన్ జట్టు: సైమ్ అయూబ్, సహిబ్జాదా ఫర్హాన్, మొహమ్మద్ హారిస్ (వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, సల్మాన్ ఆఘా (కెప్టెన్), హసన్ నవాజ్, మొహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, సుఫియాన్ ముకీమ్, అబ్రార్ అహ్మద్, హుస్సేన్ తలాత్, హసన్ అలీ, ఖుశ్దిల్ షా, హారిస్ రౌఫ్, మొహమ్మద్ వసీమ్ జూనియర్, సల్మాన్ మిర్జా.
ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ మధ్య జరగబోయే ఫైనల్ క్రికెట్ అభిమానులకు పండగే.రికార్డులు చూస్తే భారత్ ఆధిపత్యం చూపించినా, ఫైనల్లో పాకిస్తాన్ పోరాడే అవకాశముంది. ఫలితం ఏదైనా, ఆదివారం మ్యాచ్ ఆసక్తికరంగా ఉండడం ఖాయం.